1

Breaking News



బాంబులతో విమానం ఎక్కాడు..అధికారులను పరుగులు పెట్టించాడు



జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించిన ఘటన ఇది.. ఉరి సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించే ఓ జవాను చేసిన పని ఎయిర్‌పోర్టు అధికారులను పరుగులు పెట్టించింది.. ఢిల్లీ వెళ్లేందుకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కబోతున్న అతడిని పోలీసులు తనిఖీ చేయగా బ్యాగులో రెండు గ్రెనేడ్లు కనిపించాయి.. అంతే షాక్ తిన్న అధికారులు ఆ జవాన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.. సదరు జవాన్ పశ్చిమబెంగాల్‌కు చెందిన భూపాల్ ముఖియాగా పోలీసుల విచారణలో తేలింది.. ఢిల్లీలోని ఓ వ్యక్తికి గ్రెనేడ్లను అప్పగించేందుకు వెళ్తున్నట్లుగా విచారణలో వెల్లడించాడు భూపాల్.. ఐతే ఈ విషయాన్ని అటు ఆర్మీగానీ, ఇటు పోలీసులు కానీ అధికారికంగా 

No comments