1

Breaking News

జై తెలుగు దేశం ......

వ్యూహాలు leni జగన్ ఎప్పటికి ముఖ్య మంత్రి కాలేదు..
2014 ఎన్నికల లో నేను రుణ మాఫీ కి వ్యతిరేఖము అని మాట్లాడి చాల తప్పు చేసాడు..
ఇప్పుడు పట్టి సీమా కి వ్యతిరేఖము అంటునారు ..
ఒకటి నిజం పట్టిసేమ పూర్తి ఆయె వాటర్ వెళ్ళిన తరవాత , దాని ఫలితాలు ప్రజలు చూసాక నేను వ్యతెరకం అంటే మదలు పోయిద్ది
పోలవరము కట్ట కండ రాజ్ సేకర రెడ్డి పోలవరము కాలవలు తవ్వి తే నే జనాలు దేవుడు అన్నారు ..
ఇప్పుడు అదే కలవ లోనికి నిరు వస్తుంది ..
పట్టి సీమా ని వ్యతిరేకించటము అంటే నిటి రక ని వ్యతి రేకిన్చాతమే ..
పోలవరము కాలవలు తవ్విన కంపెనీ లు జగన్ కంపెనీ ల లో పెట్టుబడులు పెట్టాయి ..ఆ విషయము సి బి ఐ కోర్ట్ లో వుంది .
పట్టి సీమా కాంట్రాక్టర్ ,చంద్ర బాబు గారి కంపెనీ లో పెట్టుబడులు పెట్టారు ఏమో ? మీ దగ్గర అదరాలు వుంటే కోర్ట్ కి సబ్మిట్ చేయండి..
ఒకటి నిజాము
కలవ తవ్విన వాడు దేవుడు అయెతే
కాలవ లోనికి నిరు పంపినవాడు దేవా దేవుడు ...
కాబటి 2019, 2024,2029,2034,2039,2044,2049, కూడా తెలుగు దేశం విజయము ఖాయం దీనిని ఎవరు ఆపలేరు ..
జై తెలుగు దేశం .......

No comments