రైలు చార్జీల పెంపు
రైలు చార్జీల పెంపు
పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి
బడ్జెట్ కంటే ముందుగానే ప్రకటన
స్లీపర్ నుంచి ఏసీ వరకు అన్నిట్లో పెంపు
రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లకూ వర్తింపు
ప్లాట్ఫాం టికెట్లకు మాత్రం మినహాయింపు
పెంచక తప్పదని గతంలోనే చెప్పిన బన్సల్
కిలోమీటరుకు 2 నుంచి 10 పైసలు మేర పెంపు
ఏటా రూ.6,600 కోట్ల అదనపు ఆదాయం
అయితే.. ఈసారి రైల్వేబడ్జెట్లో మాత్రం చార్జీలు పెంచేది లేదని బన్సల్ కొద్దిమేర ఊరటనిచ్చారు. చార్జీలు పెంచడం వల్ల సుమారు రూ. 6,600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నుంచి మార్చి 31 వరకు రూ. 1200 కోట్లు వస్తాయని బన్సల్ తెలిపారు. అదే సమయంలో సరకు రవాణా చార్జీలు పెరగబోవని మాత్రం ఆయన చెప్పలేదు. తనకంటే ముందు ఈ శాఖను నిర్వహించిన లాలుప్రసాద్, మమతా బెనర్జీల్లా కాకుండా.. ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని గత అక్టోబర్లోనే బన్సల్ ప్రకటించారు.
Post Comment
No comments